Tuesday, May 28, 2019

ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స్టాఫ్ నర్స్ , జేఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్స ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7lKc1

Related Posts:

0 comments:

Post a Comment