ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటుండగా, అసలా వాలంటీర్ల వ్యవస్థే లేకుండా పోతోందంటూ కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో వాలంటీర్లకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అధికారిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36XldV0
‘ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..
Related Posts:
క్యాబ్ ఎఫెక్ట్: బెంగళూరులో మూడురోజులు 144 సెక్షన్, గురువారం ఉదయం నుంచి అమలుపౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈశాన్య భారతదేశం భగ్గుమనగా.. దేశ … Read More
అమరావతిలో భూముల కొనుగోలుపై వివరణ ఇచ్చిన హెరిటేజ్...రాజధానిలో భూముల కొనుగోలుపై ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే...ముఖ్యంగా టీడీపీ నేతలతో పాటు హ… Read More
నవరత్నాల్లో రాజధాని మార్పు లేదు..? సొంత ప్రయోజనాలే ముఖ్యం, సీఎం జగన్పై దేవినేని ఉమ ఫైర్ఏపీలో రాజధాని మార్పు అంశం కాకరేపుతోంది. అమరావతితోపాటు విశాఖపట్టణం, కర్నూలు రాజధానిగా మార్చే అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన సెగలు రేపుత… Read More
vision 2020:అన్నమో రామచంద్ర, ఆకలితో అలమటిస్తోన్న పేదలు, పోషకాహార లోపంతో చిన్నారులుఎన్నో ఆశలు, ఆశయాలతో 2000వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పటిలానే నూతన సంవత్సరం వచ్చింది కానీ.. మనం శతాబ్దంలోకి అడుగిడం. దీనిని మిలినియమ్ సంవత్సరం అని పి… Read More
కాషాయ నేతలు పెళ్లిల్లు చేసుకోరు... కాని... రేప్లు చేస్తారు... !ఝార్ఖండ్లో చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పాటు స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్నికల… Read More
0 comments:
Post a Comment