ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటుండగా, అసలా వాలంటీర్ల వ్యవస్థే లేకుండా పోతోందంటూ కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో వాలంటీర్లకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అధికారిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36XldV0
‘ఏపీలో గ్రామ వాలంటీర్ల తొలగింపు -35ఏళ్లు దాటితే వేటు’పై జగన్ సర్కారు వివరణ -అసలేమైందంటే..
Related Posts:
శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలుశ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటల… Read More
తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులుహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో… Read More
కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు… Read More
గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలుగత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప… Read More
పాకిస్తాన్ కుట్రపై తిరుగులేని ఆధారాలు - పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ 13,500 పేజీల చార్జిషీట్ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్.. ఇండియాలో ధ్వంసరచనకు పాల్పడిందనేందుకు తిరుగులేని ఆధారాలు లభించాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పుల్వామ… Read More
0 comments:
Post a Comment