న్యూఢిల్లీ: 2020 ఈ సంవత్సరం ప్రపంచ ప్రజల్లో ఓ పీడ కలగా మిగిలిపోనుంది. 2019లోనే కరోనా మహమ్మారి చైనాలో పుట్టినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం 2020లోనే తీవ్రంగా ఉంది. కోట్లాది మంది కరోనా బారినపడగా, లక్షలాది మంది ఆ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి మరికొందరు ప్రముఖులను కూడా బలి తీసుకుంది. ఇంకొందరు ప్రముఖులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయి అనేక మంది అభిమానుల్లో విషాదాన్ని నింపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lUDXZG
కన్నీళ్లు పెట్టించిన 2020: ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ బాలు, సుశాంత్ సింగ్ రాజ్పుత్... మరణాలు
Related Posts:
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్, అమరావతిలోని చంద్రబాబు 'భారీ' ప్లాన్కోల్కతా/అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విపక్షాలు ఏకమయ్యాయి. దాదాపు ప… Read More
స్పీకర్ పదవీకాలం తర్వాత ఇక విశ్రాంతే..! పోచారంతో పాటు మరికొందరికి పొలిటికల్ రిటైర్మెంట్..!హైదరాబాద్ : తెలంగాణ రెండో విడత ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘవిజయం సాధించింది. అయితే ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న కొంత మంది నేతలకు ఇదే చివ… Read More
జగన్ పాత్రలో ఎవరో తెలుసా : ఎన్నికల ముందు \"యాత్ర\" స్పెషల్ : ప్రభావం చూపేనా..!ఎన్నికల ముందు ఏపిలో బయోపిక్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ గా రెండు సినిమాలు.. వైయస్ పై ఒక బయోపిక్ ఏపిలో హాట్ టాపిక్ గా మారాయి. ఇ… Read More
ప్రపంచ ఆర్దిక వేదిక పై సన్ రైజ్ స్టేట్..! దావోస్ వార్షిక సమావేశాలకు లోకేష్..!!అయరావతి/హఐదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు ఐటీ, పంచయతీరాజ్ శాఖా మంత్రి నా… Read More
సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబుకోల్ కతా: కోల్కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెం… Read More
0 comments:
Post a Comment