హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కుల విషయంలో అవకతవకలు ఉన్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష పేపర్లు సరిగా దిద్దకుండానే ఇష్టం వచ్చినట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PikHGA
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !
Related Posts:
కోడలిపై కన్నేసి..లొంగలేదనే అక్కసుతో: పొడిచి చంపిన మామ..!బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపైనే కన్నేశాడో కిరాతకుడు. ఆమె లొంగకపోవడంతో దారుణనానికి ఒడిగట్టాడు.… Read More
మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్తో బీజేపీ నేతలుమహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్సింగ్కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-… Read More
జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్: నెలరోజుల్లో రెండోసారి..!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో సమస్యాత్మక జిల్లాల్లో ఒకటైన బండీపొరలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘ… Read More
ఏపీ సీఎం-ఎల్వీ సుబ్రహ్మణ్యం! మధ్యలో శ్రీదేవి.. సీఎస్ ఆకస్మిక బదిలీకి అసలు కారణం అదేనా!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎస్ బదిలీ వెనుక చోటుచేసుకున్న కీలక ఉదంతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎస్ ఎల్వీ… Read More
బీజేపీది నియంతృత్వ ధోరణి, హిట్లర్ అని శివసేన ఫైర్, హోటల్లో ఎమ్మెల్యేలతో ఆదిత్య థాకరే భేటీ..ఎముకలు కొరికే చలిలో కూడా మహారాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తోన్నాయి. నిమిష నిమిషానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీపై శివసేన నిప్పులు చెరిగి… Read More
0 comments:
Post a Comment