Thursday, November 26, 2020

ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. సరికొత్త పంధాలో ఉగ్రవాదంపై పోరు : ప్రధాని మోడీ

ముంబై మారణహోమానికి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు, ఈ సందర్భంగా 2008 దాడుల గాయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇండియా ఇప్పుడు ఉగ్రవాదాన్ని కొత్త విధానాలతో ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు, పౌరులందరికీ మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAqtRf

Related Posts:

0 comments:

Post a Comment