Sunday, November 8, 2020

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే తగ్గింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p5Zd1g

Related Posts:

0 comments:

Post a Comment