శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చొరబాటును ప్రతిఘటిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాచిల్ సెక్టార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్ఓసీ వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kdIx4a
భీకర ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతం
Related Posts:
ఏపి బడ్జెట్: 2.26 లక్షల కోట్లతో ప్రతిపాదనలు : కొత్త పధకాలు ఉంటాయా..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశ పెడుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అ యి నా..పూర్తి స్థాయి ప్రతిపాదనలతో బడ్జెట… Read More
జగన్ ఆత్మరక్షణలో పడ్డారా : ఆ ఆరోపణలు నిరాధారం: 35 మంది కాదు..ఇద్దరే..!వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస… Read More
వివస్త్రను చేసి రైలు పట్టాల పై : రాత్రంతా చిత్రవధ : యువతి పై గ్యాంగ్ రేప్..!ఉన్మాదం పెచ్చరిల్లుతోంది. ఓ యువతి పై దాడి చేసి పైశాచికంగా వ్యవహరించి..చిత్రవధకు గురిచేసిన అమానవీయ ఘటన ఇది. ప్రియుడి పై దాడి యువతని లొంగద… Read More
కీలక ముందడుగు: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం, కానీ...లండన్: భారతీయ బ్యాంకులకు రూ.9వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసులో కీలక ముందడుగు. ఆయనను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ న… Read More
నితిన్ వ్యాఖ్యల కలకలం: బీజేపీలో మీకు దమ్ముందని రాహుల్.. దిమ్మతిరిగే షాకిచ్చిన గడ్కరీభోపాల్: కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలు తొలుత ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహ… Read More
0 comments:
Post a Comment