Saturday, September 7, 2019

పోటాపోటీగా వైసీపీ, టీడీపీ బాధితుల సమావేశాలు.. పల్నాడులో టెన్షన్ .. పోలీసులు అలర్ట్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా కూడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉందో, ఇప్పటికి ఏపీలోని పలు గ్రామాల్లో అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. వైసిపి వర్సెస్ టిడిపి అన్నది అటు ప్రధాన నాయకుల దగ్గర నుండి చిన్నపాటి కార్యకర్తల వరకు కనిపిస్తోంది. గ్రామాలలో పరిస్థితి మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zXhoxZ

0 comments:

Post a Comment