Saturday, September 7, 2019

ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటే

మన దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోష పడాలో లేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెడదారి పడుతున్న చిన్నారుల పరిస్థితులు చూసి బాధ పడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ పెరిగిన తరువాత మొబైల్ ఫోన్లు, వాటితో పాటే ఆన్ లైన్ గేములు పెద్దల కంటే ఎక్కువ పిల్లల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంటికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zXhnKr

Related Posts:

0 comments:

Post a Comment