Saturday, April 24, 2021

సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నుమూత: ఆ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో అత్యవసర చికిత్సను అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోనీ ఓ ప్రకటనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HBtGS

Related Posts:

0 comments:

Post a Comment