ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో భాగంగా.. ఓ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్ ఆరంభం కావడానికి 48 గంటల ముందు నుంచే ఈ రెండు జట్ల పేర్లు ట్రెండింగ్లో ఉంటూ వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం సోషల్ మీడియా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తోందనేది అర్థం చేసుకోవచ్చు. అన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQCCZY
గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్: హైఓల్టేజ్ మ్యాచ్: ఓటమి తెలియని కోహ్లీసేనకు ధోనీ గండం
Related Posts:
దేశంలో కరోనా ఉప్పెన: ఒక్కరోజులో 1,52,879: కేసుల్లో నయా రికార్డ్: 1.70 వేలకు మరణాలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోె… Read More
దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ బిగిన్స్: ప్రధాని మోడీ చెప్పిన నాలుగు టిప్స్..పాటిద్దాంన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా టీకా ఉ… Read More
సాగర్ ఉపఎన్నికలో అనూహ్య ట్విస్ట్ -12 ఏళ్ల తర్వాత కారుకు కమ్యూనిస్టుల మద్దతు! -కేసీఆర్ సభ రద్దుకు పిల్నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉండి, ఇప్పుడు అభ్యర్థులను… Read More
సెకెండ్ వేవ్ దెబ్బ..గట్టిగా: తెలంగాణలో 20 వేలకు పైగా: సింగిల్ డేలో 3,000 ప్లస్హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధ:గా కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. హడలెత్తిస్తోన్నాయి. రోజువారీ కేసుల… Read More
సీజేఐ నియామకం తర్వాత తొలిసారి తిరుమలకు జస్టిస్ రమణ, గంటల వ్యవధిలో రెండు సార్లు దర్శనం, 24న మళ్లీ!భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమ… Read More
0 comments:
Post a Comment