Saturday, April 24, 2021

శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలా ? కేసీఆర్ సర్కార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని, అవసరమైన మందులు ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి , బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3etU6TX

Related Posts:

0 comments:

Post a Comment