Tuesday, November 24, 2020

నివార్ తుపాను టెన్షన్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

నీవర్ తుఫాన్ తీవ్రంగా మారనుంది. ఇవాళ సాయంత్రం తమిళనాడులో గల మమల్లపురం వద్ద తీరం దాటనుంది. ఇదీ చెన్నైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద నుంచి కూడా తీరం దాట నుంది. అయితే ఆ సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dXY71

Related Posts:

0 comments:

Post a Comment