పాట్నా: దయచేసి తనను అహంకారి అని పిలవొద్దని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుామర్ కోరారు. కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో తన నెలల నిశ్శబ్దం తనపై, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)పై ప్రజల అసంతృప్తికి దోహదపడిందనే మీడియా వాదనలను కొట్టిపారేశారు. 'దయచేసి, నన్ను అహంకారి అని పిలవకండి' అని నితీష్ కుమార్ చేతులు జోడించి చెప్పారు. తాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ipvccs
నన్ను అహంకారి అనొద్దు ప్లీజ్!: బీహార్ సీఎం నితీష్ కుమార్
Related Posts:
అనుక్షణం అప్రమత్తం..! త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసిన కేంద్రం..!!ఢిల్లీ/ హైదరాబాద్ : సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్య అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్త… Read More
కవ్వించి, చచ్చిపోయారా? ఆ ట్వీట్ కు అర్థమేంటి? భారత మెరుపు దాడులకు ఆ సింగిల్ లైన్ ట్వీటే కారణమా?న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఉరుము లేని పిడుగులాగా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేపట్… Read More
దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసిం… Read More
సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనేఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లో… Read More
వాయుసేన దాడుల్లో మసూద్ అజార్ బావమరిది మృతి .. విదేశాంగ శాఖ స్పష్టీకరణఢిల్లీ : పుల్వామాలో ఉగ్ర దాడికి ప్రతీకారంగానే దాడి చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు దేశంలో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని సమాచార… Read More
0 comments:
Post a Comment