Monday, November 16, 2020

షాకింగ్ : సంతానం కలగాలని.. బాలికను చంపి... చిన్నారి ఊపిరితిత్తులతో క్షుద్రపూజలు...

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఆరేళ్ల ఓ బాలికపై కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. సంఘటనా స్థలంలో చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు... ఆమె శరీరం నుంచి ఊపిరితిత్తులను తొలగించడాన్ని గుర్తించి షాక్ తిన్నారు. క్షుద్రపూజల కోసమే బాలిక శరీరం నుంచి ఊపిరితిత్తులు తీసినట్లు గుర్తించారు. ఆదివారం(నవంబర్ 15) వెలుగుచూసిన ఈ ఘటనపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lE6Mu1

Related Posts:

0 comments:

Post a Comment