అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాన్ని తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అనుసరించిన ఆ ఆనవాయితీని టీడీపీ కొనసాగించడానికి సుముఖంగా లేదనే విషయాన్ని స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvFtpK
తిరుపతి ఉప ఎన్నిక వేడి..నో సింపతీ: ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు: వైసీపీతో ఢీ
Related Posts:
Anantapur: కన్నతల్లినే కాటేయబోయిన కామాంధుడు: చీరకొంగే ఉరితాడుగా..ఉసురు తీసిన తల్లి..!అనంతపురం: నవ మాసాలు మోసి కని, పెంచిన కన్నతల్లినే కాటేయబోయాడు ఓ కామాంధుడు. మమతానురాగాలు పంచిన అమ్మపై చెరబట్టబోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోయాడు. ద… Read More
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది వీరే: 4070 ఎకరాలు ముందే కొన్నారు: సభలో ప్రకటించిన ప్రభుత్వం..!ఏపీ రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిదంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న వైసీపీ..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సేకరించి… Read More
చైనా అభ్యర్థన మేరకు కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం..కొట్టిపారేసిన ఫ్రాన్స్ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. చైనా అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరగనుంది. ఈ ఏ… Read More
బీజేపీకి కడుపునిండలేదా ? మళ్లీ తెరపైకి ఆపరేషన్ కమల, మాజీ ప్రధానికి సినిమా, మాజీ సీఎంకు !బెంగళూరు: పూర్తి కాలం అధికారంలో ఉండటానికి మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు ఉన్నా కర్ణాటకలో ఆపరేషన్ కమలకు ఆ పార్టీ నాయకులు ఇంకా చెక్ పెట్టినట్లు కనిపించడం లేద… Read More
జామియా ఘటనతో వాళ్ల పతనం మొదలైంది.. నేను రోడ్లెక్కే రకం కాదు: కమల్ హాసన్పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీఏఏ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నటుడు, మక్కళ్ నీది … Read More
0 comments:
Post a Comment