అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాన్ని తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అనుసరించిన ఆ ఆనవాయితీని టీడీపీ కొనసాగించడానికి సుముఖంగా లేదనే విషయాన్ని స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvFtpK
తిరుపతి ఉప ఎన్నిక వేడి..నో సింపతీ: ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు: వైసీపీతో ఢీ
Related Posts:
ఫన్నీ వీడియో.. టీవీఎస్ XL దెబ్బకు బుల్లెట్ ఢమాల్.. బొక్కేట్టేసిందిగా..!హైదరాబాద్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. అదే కోవలో ఇటీవల నెట్టింట్లో వ… Read More
శివుడు కులం ఏంటో తెలుసా.. ఈ మంత్రి ఆధారాలతో సహా చెప్పాడుబీహార్ : ఇప్పటివరకు కులజాఢ్యం ఒక్క మనుషులకే పరిమితమైందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కుల కంపును దేవుళ్లకు కూడా అంటించేస్తున్నారు కొందరు నాయకులు. ఫలా… Read More
కశ్మీర్లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్జమ్ము కశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని … Read More
వైఎస్ జగన్ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత ని… Read More
ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప… Read More
0 comments:
Post a Comment