అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాన్ని తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అనుసరించిన ఆ ఆనవాయితీని టీడీపీ కొనసాగించడానికి సుముఖంగా లేదనే విషయాన్ని స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvFtpK
తిరుపతి ఉప ఎన్నిక వేడి..నో సింపతీ: ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన చంద్రబాబు: వైసీపీతో ఢీ
Related Posts:
మళ్లీ ప్రచార పర్వంలోకి ట్రంప్... నేడు వైట్ హౌస్ బాల్కనీ నుంచి ప్రసంగం..ఇటీవల కరోనా బారినపడటంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామమిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రచార పర్వంలోకి దూకనున్నారు. శనివారం(అక్… Read More
ఊరంతా ఒక్కటై ఆమెను నగ్నంగా మార్చారు... జుట్టు కత్తిరించారు... సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే అరుణాచల్ ప్రదేశ్లో ఓ యువతిపై జరిగిన ఘోరం వెలుగుచూసింది. హత్రాస్ ఘటన జరిగిన కేవలం… Read More
#BabaKaDhabha: సోషల్ మీడియా మార్చిన తలరాత: వృద్ధ దంపతుల టిఫిన్ కోసం జనం క్యూన్యూఢిల్లీ: బాబా కా ధాబా.. దేశ రాజధానిలోని మాలవీయ నగర్లో వృద్ధ దంపతులు నిర్వహిస్తోన్న ఓ రోడ్ సైడ్ కాకా హోటల్. నిన్నటి దాకా దీని పేరు ఎవరికీ తెలియదు.… Read More
బిహార్ ఎన్నికలు: నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ తెర వెనక కథ నడిపిస్తున్నారా?రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ తన మద్దతుదారులతో పట్నాలోని వీర్చంద్ పటేల్ మార్గ్లో ఉన్న పార్టీ ఆఫీసులో కూర్చ… Read More
ఊరంతా ఒక్కటై ఆమెను నగ్నంగా మార్చారు... జుట్టు కత్తిరించారు... సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే అరుణాచల్ ప్రదేశ్లో ఓ యువతిపై జరిగిన ఘోరం వెలుగుచూసింది. హత్రాస్ ఘటన జరిగిన కేవలం… Read More
0 comments:
Post a Comment