Tuesday, November 24, 2020

అహ్మద్ పటేల్ కుమారుడికి మోడీ ఫోన్: కాంగ్రెస్ బలోపేతం ఆయన వల్లే: రాహుల్, ప్రియాంకా సంతాపం

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఏఐసీసీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వంటి అగ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J4NAqS

0 comments:

Post a Comment