న్యూఢిల్లీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9IlGw
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుముత: కరోనా బారిన: చికిత్స పొందుతూ తుదిశ్వాస
Related Posts:
53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతిముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేస… Read More
వేతనాలు చెల్లించాల్సిందే.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించవద్దు : పరిశ్రమలకు కేటీఆర్ ఆదేశంకరోనా లాక్ డౌన్ కారణంగా పేదలు,మధ్యతరగతి జీవులు విలవిల్లాడిపోతున్నారు. కంపెనీలు మూతపడటంతో దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులు సతమతమవుతున్నా… Read More
కరోనా: వైరస్ పుట్టుకపై మరో ట్విస్ట్.. చైనా ఎదురుదాడి.. తెరపైకి మిలటరీ వరల్డ్ గేమ్స్..ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధిగ్రస్తుల సంఖ్య 25లక్షలకు చేరువైంది. మరణాలు 1.66లక్షలకు పెరిగాయి. మొత్తంగా 6.35 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. … Read More
కరోనా వ్యాప్తి వేగం తగ్గింది, తెలుగు రాష్ట్రాలు మెరుగ్గానే: కేంద్రం గణాంకాలు ఇలా..న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 36 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ… Read More
దే వు డా..! ఆకలి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!పాట్నా/హైదరాబాద్ : ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లి… Read More
0 comments:
Post a Comment