న్యూఢిల్లీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9IlGw
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుముత: కరోనా బారిన: చికిత్స పొందుతూ తుదిశ్వాస
Related Posts:
కొలెస్ట్రాల్ డ్రగ్స్తో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ: స్టడీరక్తంలో క్రొవ్వును కరిగించేందుకు స్టాటిన్స్ అనే డ్రగ్ను వినియోగిస్తారు. ఈ డ్రగ్ మెడిసిన్లో ఉండటం వల్ల పురుషుల్లో ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చ… Read More
తమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాలుతమిళనాడు స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
వేధింపులు: పీఎస్ ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్ఐహైదరాబాద్: నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. సమీపంలోని నీటి ట్యాంకుపైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్… Read More
డీఎల్ఎఫ్ మల్టీప్లెక్స్ భవనం టెర్రస్ పై పీవీఆర్ సినిమాస్ ఉద్యోగి మృతదేహం..రక్తపు మడుగులో..!లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ బుధ నగర జిల్లా నొయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ ఉద్యోగి మృతదేహం ప్రముఖ మల్టీ ప్లెక్స్ భవనం టె… Read More
శరద్ పవార్కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలోపాటు ఎన్సీపీ పార్టీ కూడా షాకిస్తూ శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్సీపీ అధినేత శరద్… Read More
0 comments:
Post a Comment