న్యూఢిల్లీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9IlGw
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుముత: కరోనా బారిన: చికిత్స పొందుతూ తుదిశ్వాస
Related Posts:
ఫోన్లోనే చైనాకు జైశంకర్ తీవ్ర హెచ్చరిక: ఆ దళాలను శిక్షించాలంటూ డ్రాగన్ విదేశాంగ మంత్రి వింత వాదనన్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్పై కుట్రలు పన్నుతూ మరోసారి విమర్శపాలైంది.… Read More
రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్- కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరిక...కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై ఇవాళ పార్టీ అధిష్టానం సీరియస… Read More
బీసీల గురించి మీరా మాట్లాడేది .. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా : ఏపీ డిప్యూటీ సీఎంటిడిపి నేతలను అక్రమ అరెస్టులు చేశారని, బీసీలపై ఉన్న అక్కసును ప్రదర్శిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న టిడిపి నాయకులపై ఆంధ్రప్రదే… Read More
8 గంటలు, కాదు 2 గంటలు: వార్డులో రోగి పక్కనే మృతదేహం, సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ఫైర్కరోనా వైరస్ పాజిటివ్ వస్తే చాలు కోవిడ్ -19 ఆస్పత్రిలో అందించే చికిత్సపై పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే వార్డులో కూడా ఎక్కువమందిని ఉంచుతున్నారనే ఆరోప… Read More
చైనాతో పాటు పాకిస్థాన్ కూడా .. నౌగాం సెక్టార్ మీదుగా కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ఒక పక్క చైనా దుశ్చర్యలు , 20 మంది జవాన్ల దారుణ మరణాలు , మరోపక్క కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే ఇక ఇదే సమయం అన్నట్టు పాకిస… Read More
0 comments:
Post a Comment