బెంగళూరు: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విధులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. విధి నిర్వహణలో ఉన్నంత సేపూ వారు నిల్చునే ఉండక తప్పని పరిస్థితి. వాహనాల కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ..దాన్ని భరిస్తూనే విధులను నిర్వర్తిస్తుంటారు. వేసవికాలంలో ట్రాఫిక్ పోలీసులు మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. భగభగమండే ఎండవేడికి తోడు- వాహన కాలుష్యం మధ్య నిప్పుల మీద నిల్చున్నట్టుంటుంది వారికి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/397V7Nq
వేసవి ఎఫెక్ట్: ట్రాఫిక్ పోలీసుల కోసం హైటెక్ బూత్: ఏసీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్: 19 చోట్ల.. !
Related Posts:
జిమెక్స్ 2020 ప్రారంభం.... అరేబియా సముద్రంలో భారత్-జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలుభారత్, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు (జిమెక్స్-2020) శనివారం(సెప్టెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. జిమెక్స్ 4వ ఎడిషన్లో భాగంగా సెప్టెంబర్… Read More
భారత రత్న అవార్డు జాబితాలో ఎస్పీ బాలుకు చోటు: దక్షిణాది నుంచి: ఆయనను మించిన అర్హుడెవరు?అమరావతి: దివికేగిన అమర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఈ సారి భారత రత్న అవార్డు జాబితాలో చేర్చాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. అత… Read More
ఎస్పీ బాలుతో కలిసి అమూల్ బేబీ పాట... గాన గంధర్వకుడికి గొప్ప నివాళి....గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74)కు పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పా… Read More
డ్రగ్స్ చాట్ చేశా.. కానీ తీసుకోలేదన్న రకుల్.. నేడు కొనసాగుతున్న దీపికా పదుకొనే విచారణబాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ డ్రగ్స్ కు సంబంధించిన చాట్ చేసినట్టు గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు రకుల్ ను విచారణ చేశారు . హీరోయిన… Read More
డిక్లరేషన్ లేకుండా జగన్ తిరుమల దర్శనంపై హైకోర్టులో పిటిషన్- మంత్రులు, టీటీడీ పెద్దలపైనా-ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. డిక్లరేషన్ పై వివాదం చెలరేగినా, విపక్షాలు రాద్దాంతం చేసినా అవేవీ పట్టించుకోకుండ… Read More
0 comments:
Post a Comment