Monday, November 2, 2020

పోలవరం లక్ష్యాన్ని తాకట్టు పెడితే వైసీపిని చరిత్ర క్షమించదన్న టీడిపి నేతలు.!

అమరావతి/హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుపై ఏపి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆ లేఖను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టడంతో రాజకీయ దుమారం తారా స్థాయికి చేరుకుంది. అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jPc04u

Related Posts:

0 comments:

Post a Comment