హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీలో సైతం పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ హేమాహేమీలు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్సీట్గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TscjZE
చేవెళ్ల లోక్ సభపై కన్నేసిని గులాబీ నేతలు..! నాయకుల మద్య నెలకొన్న తీవ్ర పోటీ..!!
Related Posts:
వంశీనా, విధేయతా... గన్నవరంలో జగన్ కు అగ్నిపరీక్ష- ఉప ఎన్నిక పేరుతో ఆధిపత్య పోరు..గన్నవరం : ఏపీలో 151 సీట్ల ఏకపక్ష మెజారిటీతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉప ఎన్నికలకు వెళ్లబోతుందనే సంకేతాలు గన్నవరం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్… Read More
రాజీనామా చేసి పోటీ చెయ్ .. వాలంటీర్ ని పెట్టి విజయం సాధిస్తాం : ఎంపీ రఘురామకు ఎమ్మెల్యే సవాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటల దాడి కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు సీఎం జగ… Read More
తెలంగాణలో ప్రబలుతోన్న వైరస్: గ్రేటర్ హైదరాబాద్ సహా అయిదు జిల్లాల్లో విస్తృతంగాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో మార్పు ఉండట్లేదు. యధాతథంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతూనే వ… Read More
కాంగ్రెస్ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్రన్నర్లుగాన్యూఢిల్లీ: దేశానికి కొన్ని దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న… Read More
వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలారాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రా… Read More
0 comments:
Post a Comment