హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీలో సైతం పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ హేమాహేమీలు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్సీట్గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TscjZE
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment