ఒకవైపు ఎన్నికల టెన్షన్. ఇదే సమయంలో జగన్ కు విధేయులుగా ఉన్న వారు దూరం అవుతున్నారు. కీలకమైన వ్యక్తులుగా పార్టీలో గుర్తింపు ఉన్న వీరు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. జగన్ పై వారు విమర్శలు చేయకున్నా.. ఇలాంటి కీలక నేతల విషయంలో ఏం జరుగుతోంది. జగన్ ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J1J6B5
సుబ్బారెడ్డి..గౌరు..ఆళ్ల.. ఎవరు దూరమైనా డోన్ట్ కేర్: జగన్ ఏం చెబుతున్నారు: 2014 ఫలితాల ఎఫెక్ట్
Related Posts:
కరోనా: ఉమ్మితో వైరస్ వ్యాప్తికి చాన్స్.. తెలంగాణలో నిషేధాజ్ఞలుచదువు-హోదా, పేదా-గొప్ప, జ్ఞానం-పరిజ్ఞానం.. వేటితో సంబంధం లేకుండా చాలా మంది అలవోకగా.. ఎక్కడపడితే అక్కడ చేసే పని.. ఉమ్మేయడం. సివిక్ సెన్స్ సంగతి పక్కనపె… Read More
నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపుప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో … Read More
ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశంహైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయ… Read More
జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమ… Read More
సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయులు- కేసు నమోదు - క్వారైంటైన్ కు..ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయుల ఆశ్రయం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్దాని… Read More
0 comments:
Post a Comment