ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దేశ అంతర్గత భద్రతపై హోంశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ఫోర్స్, నేవీ దళాధిపతులకు ఇకపై జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IM3Z2N
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబా
Related Posts:
జయరామ్ హత్య కేసులో నోరువిప్పిన శిఖా చౌదరి. సంచలన విషయాలు వెల్లడిహైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసుపై ఆమె మేనకోడలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనను ఇరికిం… Read More
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తు… Read More
పూర్తి మెజార్టీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాం, మహాత్ముడు-అంబేడ్కర్ ఏమన్నారంటే: మోడీన్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అవినీతిపరులకు నాడు అండగా ఉంటే, తాము ఆ అవినీతి… Read More
రాధాకృష్ణా! ఈ భజన ఎందుకండీ?: నాగబాబు, పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూ లాగి...హైదరాబాద్: ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో సెటైర్లు వేశారు. లోకేష్కు భజన చేస్తున్నారని చెప్పారు. అయి… Read More
జయరాం హత్య కేసు హైదరాబాద్కు షిఫ్ట్: ట్విస్ట్.. శిఖాచౌదరి పాత్రపై విచారణ!హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం కేసు ఏపీలోని నందిగామ నుంచి హైదరాబాదుకు బదలీ అయిందని సీపీ అంజనీ కుమార్ గురువారం చెప్పారు. జయరాం కేసుకు సంబంధించిన… Read More
0 comments:
Post a Comment