Friday, November 20, 2020

మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్‌ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్‌ ఆమోదించినా వాటిపై అభ్యంతరాలతో పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాదు రాజధానిని అమరావతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkOJGM

0 comments:

Post a Comment