అమరావతి: వ్యవసాయ రంగంలో రైతుల స్వావలంబన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ నిధి.. రైతులు పండించిన పంటలకు విలువను జోడించేందుకు, స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందడానికి వీలుకల్పిస్తుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GRTAR
ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ అభినందనలు: ఎందుకో తెలుసా?
Related Posts:
దివ్యవాణి బూతుపురాణంపై ఘాటు స్పందన.. చంద్రబాబుకూ సీరియస్ వార్నింగ్.. పిచ్చివాగుడు వద్దన్న పోలీసులు‘సేవ్ అమరావతి' నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా బదులిచ్చింది. డీజీపీ గౌతమ్ … Read More
పవన్ కల్యాణ్ గడ్డం పెంచితే నేత కాలేరు, మనుషులు వేరు వారి మనసంతా ఒక్కటే: అమర్నాథ్అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే… Read More
పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఢిల్లీ నుండి కాకినాడకు వస్తా: వెనుకడుగు వేస్తారనుకోవద్దు..!కాకినాడలో జరుగుతన్న పరిణామాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధినేత పవన్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల … Read More
జగన్ ఆగ్రహం: అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపులు: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా!అమరావతి: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్పై వేటు పడింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి. వివాదాలు చుట్టుముట్టడం… Read More
వీధికో చిన్న ఇళ్లు పెట్టిన ఇన్స్ పెక్టర్, ఆ విషయంలో చాలా వీక్, వ్యభిచార గృహాల్లో అకౌంట్లు, డీఐజీకిచెన్నై: పోలీస్ స్టేషన్ లో విధులు పక్కనపెట్టి చిన్నింట్లోనే ముద్దులు, మురిపాలు, రాసలీలలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ ను డీఐజీ సస్పెం… Read More
0 comments:
Post a Comment