Sunday, August 9, 2020

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ అభినందనలు: ఎందుకో తెలుసా?

అమరావతి: వ్యవసాయ రంగంలో రైతుల స్వావలంబన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ నిధి.. రైతులు పండించిన పంటలకు విలువను జోడించేందుకు, స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందడానికి వీలుకల్పిస్తుందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33GRTAR

Related Posts:

0 comments:

Post a Comment