ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తాజాగా క్లాసు పీకారా ? ఎమ్మెల్యేలు కొంతకాలంగా సైలెంట్ కావడం వెనుక కారణాలేంటి ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌనం వెనుక ఏం జరుగుతోంది ? కొత్త జిల్లాల ఏర్పాటుపై నిన్న మొన్నటి వరకూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధులు తాజాగా మౌనాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FaoKE5
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment