Friday, November 20, 2020

నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్ర

నగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై, వారు తెచ్చుకున్న మందులు, ఫోన్లు అన్నీ పాకిస్థాన్ కు చెందినవి కావడం, ఈ ఉగ్రవాదుల చొరబాటు వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తాన్ సహకారంతోనే వీరు ఇండియాలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J1t1ve

Related Posts:

0 comments:

Post a Comment