Tuesday, November 17, 2020

జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ వ్యవహారాన్ని కోర్టు విచారిస్తుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే మూడేళ్ల కిందట వెలువరించిన కీలక తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి ముడిపెడుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో ఇంకొన్ని ఎదురుదెబ్బలు తగలక ముందే జగన్ అండ్ కో తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nttLIL

0 comments:

Post a Comment