సూరీడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. భగభగ మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో గాలిలో తేమ శాతం తగ్గింది. దీంతో ఉష్ణోగ్రత పెరిగి వడగాలులు తీవ్రమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VhROR6
సుర్రుమంటున్న సూరీడు..వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..
Related Posts:
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మ… Read More
ఒకే కుటుంబం..! నాలుగు జెండాలు..! ఏపిలో విచిత్ర రాజకీయాలు..!!అమరావతి : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఆదిపత్యం, అదికారం కోసం నాయకులు చేయని విన్యాసాలు ఉండవు. అవసరం అనుకుంటే సిద్దాంతాలను పక్క… Read More
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అద… Read More
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్తఅగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియా… Read More
తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆ… Read More
0 comments:
Post a Comment