Monday, April 27, 2020

రాజయ్య వార్నింగ్‌.. పెరిగిన పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కలకలం..

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా నిర్వహించిన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358Zh6R

Related Posts:

0 comments:

Post a Comment