తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా నిర్వహించిన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/358Zh6R
రాజయ్య వార్నింగ్.. పెరిగిన పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కలకలం..
Related Posts:
ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులుఆస్ట్రేలియాలో హత్యకు గురైన వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. అసలు ప్రీతి రెడ్డి మృతి చెందడానికి ఏమి జరిగిందో అనేదానిపై ఆస్ట్రేలియా పోలీస… Read More
ఉగ్రవాదానికి పిల్లలను దూరంగా ఉంచండి : కశ్మీర్ తల్లులకు ఆర్మీ పిలుపున్యూఢిల్లీ : సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో జమ్ము, కశ్మీర్ ప్రజలకు ఆర్మీ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా కశ్మీర్ యువత తీవ్రవాదం, హింస మార్… Read More
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ … Read More
షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువతహనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మ… Read More
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయ… Read More
0 comments:
Post a Comment