సిరిసిల్లలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ టీచర్ కొన్నేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను భయభ్రాంతులకు గురిచేయడంతో ఇన్నేళ్లు ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. శనివారం(నవంబర్ 27) ఎట్టకేలకు ఆ బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో టీచర్ అసలు బాగోతం బయటపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36c0wUO
కామాంధ టీచర్... మైనర్ బాలికపై అత్యాచారం... సిరిసిల్లలో వెలుగుచూసిన దారుణం...
Related Posts:
ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశిన వైష్ణవ ఆలయాలను ఎందుకు సందర్శించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు: లంచంగా ఎంతంటే..?విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ… Read More
coronavirus effect: మెట్రోలో తగ్గిన 10 వేల మంది ప్రయాణికులు, లాభాల మెట్రో కాస్త..కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కోచ్లను ఎప్పట… Read More
ఢిల్లీలో సీఎం జగన్పై తీవ్ర చర్చ.. కేసీఆర్ ఫార్ములాతో వైసీపీకి చెక్.. ఏపీ బీజేపీ ప్లాన్ ఇదేనట..‘‘అమరావతి తరలింపు అంశం ఇప్పటికే నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడిక ఇంటర్నేషనల్ అంశంగానూ మారుతోంది. ప్రపంచానికి కరోనా వైరస్ లాగా.. ఏపీకి వైసీపీ వైరస్ పట… Read More
Video : బీఎండబ్ల్యూని ఈడ్చుకెళ్లిన రైలు.. సేఫ్గా బయటపడ్డ డ్రైవర్..భూమి మీద నూకలు మిగిలి ఉంటే.. మృత్యువు వెంటపడి తరిమినా సరే బతికి బట్ట కట్టగలుగుతారు. అందుకు దీన్ని మించిన ఉదాహరణ లేదేమో. ఓ బీఎండబ్ల్యూ కారును రైలు ఢీకొ… Read More
0 comments:
Post a Comment