Friday, November 27, 2020

కామాంధ టీచర్... మైనర్ బాలికపై అత్యాచారం... సిరిసిల్లలో వెలుగుచూసిన దారుణం...

సిరిసిల్లలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ టీచర్ కొన్నేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను భయభ్రాంతులకు గురిచేయడంతో ఇన్నేళ్లు ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. శనివారం(నవంబర్ 27) ఎట్టకేలకు ఆ బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో టీచర్ అసలు బాగోతం బయటపడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36c0wUO

Related Posts:

0 comments:

Post a Comment