Thursday, March 5, 2020

ఢిల్లీలో సీఎం జగన్‌పై తీవ్ర చర్చ.. కేసీఆర్ ఫార్ములాతో వైసీపీకి చెక్.. ఏపీ బీజేపీ ప్లాన్ ఇదేనట..

‘‘అమరావతి తరలింపు అంశం ఇప్పటికే నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడిక ఇంటర్నేషనల్ అంశంగానూ మారుతోంది. ప్రపంచానికి కరోనా వైరస్ లాగా.. ఏపీకి వైసీపీ వైరస్ పట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఏపీ సీఎం జగన్ గురించే చర్చించుకుంటున్నారు. ఇంత వింత పరిపాలనను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. ప్రజలు 150 సీట్లిచ్చి గెలిపిస్తే.. అధికారంలోకి వస్తూనే పీపీఏలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x887Vq

0 comments:

Post a Comment