Thursday, March 5, 2020

coronavirus effect: మెట్రోలో తగ్గిన 10 వేల మంది ప్రయాణికులు, లాభాల మెట్రో కాస్త..

కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని.. కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కోచ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని వివరించారు. రాత్రి సర్వీసు ముగిసిన తర్వాత.. ఆటో కెమికల్స్‌తో క్లీన్ చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం మెట్రోకు ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. దీనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xek5Np

Related Posts:

0 comments:

Post a Comment