‘6ఏళ్లలో 60 వైఫల్యాలు' పేరుతో టీఆర్ఎస్ పై చార్జిషీటు విడుదల చేసిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో దూసుకెళుతోన్న తెలంగాణకు బీజేపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని, దేశానికి వెన్నెముక లాంటి 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన నేరానికి బీజేపీపైనే చార్జిషీటు వేయాల్సి ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35SGheU
హైదరాబాద్ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్
Related Posts:
కరోనా: కేంద్రం ఇచ్చేది 90 లక్షల మందికే, మరి మిగతా వారి సంగతేంటీ, రూ.వెయ్యి సాయంపై మంత్రి బొత్సరాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేంద్రం జన్ ధన్ … Read More
కరోనా: అమెరికాలో అత్యంత భయానకం.. ఈవారం గడిస్తే చాలన్న ప్రభుత్వం.. అసలేం జరుగుతోంది?కరోనా మహమ్మారిపై ఇతర దేశాల్లో మార్పులు చూసి సంతోషపడాలో.. తమ దేశంలో దుస్థితి చూసి ఏడవాలో అర్థంకాని పరిస్థితి అమెరికా ప్రభుత్వాధినేతలది. ప్రెసిడెంట్ డొన… Read More
కరోనా: ఇండియాకు అమెరికా భారీ సాయంస్వదేశంలో కరోనా విలయతాండవం చేస్తూ, దాదాపు 10వేల మందిని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అగ్రరాజ్యంగా అమెరికా తన పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారితో పోరాడు… Read More
కరోనా ఎఫెక్ట్ : కిరణా, మందుల షాపులకు ఏపీ సర్కార్ హెచ్చరికలు- పాటించకుంటే..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత వారం ఆరంభంలో 30 కేసులు కూడా దాటని పరిస్ధితి నుంచి తాజాగా పాజిటివ్ కేసులు 266కు చేరిపోవడంతో ప్రభుత్వ… Read More
జగన్ సర్కారుకు నిమ్మగడ్డ భారీ ఊరట- అది కోడ్ ఉల్లంఘన కాదంటూ క్లారిటీ...ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే నిత్యావసర సరుకులను కొనుక్కోలేని పరిస్ధితుల్లో ఉన్న పేదలకు వైసీపీ సర్కారు వెయ్యి రూప… Read More
0 comments:
Post a Comment