తెలుగు రాష్ట్రాలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. భగభగమండే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పొడి వాతావరణం, వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణికార్తెకు ముందే రోళ్లు బద్దలు కొడుతున్న ఎండలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. ఎండల ఎఫెక్ట్ చూశారా.. ? బాబోయ్.. ఆమ్లెట్, దోశలే కాదు.. బజ్జీలు కూడా..! (వీడియో)
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpZX2t
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల..
Related Posts:
జరభద్రం: ఈ పాస్వర్డ్ మీదైతే మీ ఆన్లైన్ అకౌంట్కు ముప్పువాటిల్లినట్లే..!ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు తమ ఆన్లైన్ ఖాతాలకు వినియోగిస్తున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా..? అత్యంత భద్రతతో కూడి ఉండాల్సిన పాస్వర్డ్ను కంప్యూటర్పై ఓ… Read More
కుక్క పంచాయితీ .. మహిళలను విచాక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ లీడర్వారిది ఆస్తుల పంచాయితీ కాదు. డబ్బుల కోసం పడిన గొడవ అంతకంటే కాదు. వేరే ఇతరత్రా కారణాలు కూడా లేవు. కానీ వారు గొడవ పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసుకున… Read More
దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్! చర్చ్ లకు పటిష్ట భద్రత! రంగంలో సీఐఎస్ఎఫ్ బలగాలున్యూఢిల్లీ: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం ప్రభావం మనదేశంపై పడింది. మనదేశంలోనూ చర్చిలపై దాడులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటూ ఇంటెలి… Read More
జేసీ నోటిదురుసు చంద్రబాబును ఇరుకున పెడుతోందా ? ఆ రెండు ఎన్నికలు రద్దుచేయాలన్న సీపీఐహైదరాబాద్ : వివాదాలకు కేంద్రబిందువు, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడిన సంచలనమే. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసాయో లేదో ఓటర… Read More
ఈస్ట్కోస్ట్ రైల్వేలే క్లర్క్,టైపిస్టు,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఈస్ట్కోస్టు రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ క్లర్క్ మరియు టైపిస్టు, టెక్నీషియన్ పోస్టుల భర్తీ చే… Read More
0 comments:
Post a Comment