అమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ని అమేథి నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. పలు పోలింగ్ బూత్లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూలోనే నిల్చోవాల్సిన పరిస్థితి. ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jjnv5o
యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు
Related Posts:
భారత రత్న అవార్డు జాబితాలో ఎస్పీ బాలుకు చోటు: దక్షిణాది నుంచి: ఆయనను మించిన అర్హుడెవరు?అమరావతి: దివికేగిన అమర గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఈ సారి భారత రత్న అవార్డు జాబితాలో చేర్చాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. అత… Read More
డిక్లరేషన్ లేకుండా జగన్ తిరుమల దర్శనంపై హైకోర్టులో పిటిషన్- మంత్రులు, టీటీడీ పెద్దలపైనా-ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. డిక్లరేషన్ పై వివాదం చెలరేగినా, విపక్షాలు రాద్దాంతం చేసినా అవేవీ పట్టించుకోకుండ… Read More
తెలుగు భాషకు పట్టం కట్టిన ఎస్పీ బాలు ... స్వరాభిషేకం చేసి మరీ వర్ధమాన గాయకులకు మార్గదర్శిగా..గాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు , బాల చంద్రుడుగా తెలుగు సినీవినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన ధృవ తార ఎస్పీ బాలు మృతి ఎవరూ జీర్ణించుకోలేకపొతున్నార… Read More
జిమెక్స్ 2020 ప్రారంభం.... అరేబియా సముద్రంలో భారత్-జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలుభారత్, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు (జిమెక్స్-2020) శనివారం(సెప్టెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. జిమెక్స్ 4వ ఎడిషన్లో భాగంగా సెప్టెంబర్… Read More
Drug mafia: రకుల్ ప్రీత్ కు రగులుతుంది మొగలిపొద గ్యారెంటి ?, ఆ రోజు దంచేసి ఈ రోజు ?, కలికాలం !ముంబాయి/ న్యూఢిల్లి/ బెంగళూరు: బాలీవుడ్ ను కుదిపేస్తున్న Drug mafia కేసులో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలు మొద… Read More
0 comments:
Post a Comment