బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భీకరమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివర్ తుపాను ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3610IpW
రేపు తీరం దాటనున్న నివర్ తుపాను- దక్షిణకోస్తా, రాయలసీమపై ఎఫెక్ట్- ఏపీ అంచనా
Related Posts:
పల్స్ పోలియో టీకాల పంపిణీ కొత్త తేదీ ప్రకటించిన కేంద్రం- కరోనా వ్యాక్సినేషన్ కోసం మార్పుదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్కు చెందిన సీరం ఇన్… Read More
జగన్కు నిమ్మగడ్డ రూట్ క్లియర్ ? సర్కారు ఊహించినట్లే- అనుకున్నదానికంటే ముందేఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కూ మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది.… Read More
చంద్రబాబు క్షమాపణల వ్యూహం- పదేపదే ప్రస్తావన లక్ష్యమిదే- వర్కవుట్ అవుతుందా ?1999 ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధికి మారుపేరనే చర్చ జరిగేది. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టు… Read More
పొలిటికల్ పొంగల్: పండుగ పూట తమిళనాడుకు జాతీయ ప్రముఖులు -రాహుల్, భగవత్, నడ్డా అక్కడేఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈసారి పొంగల్ పండుగ రాజకీయంగానూ కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది జాతీయ నేతలంతా తమిళగడ్డపై పండుగను… Read More
sabarimala: Makaravilakku 2021 -శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం -5వేల మందికేకేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో నేడు అత్యున్నత ఘట్టం చోటుచేసుకోనుంది. అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంద… Read More
0 comments:
Post a Comment