Tuesday, November 24, 2020

రేపు తీరం దాటనున్న నివర్‌ తుపాను- దక్షిణకోస్తా, రాయలసీమపై ఎఫెక్ట్‌- ఏపీ అంచనా

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాను అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భీకరమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివర్‌ తుపాను ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో మాత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3610IpW

Related Posts:

0 comments:

Post a Comment