Thursday, February 21, 2019

అమరావతిని అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా దోచేశాడు: ఖాళీ జాగాల్లో జెండా

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని అడ్డుగా పెట్టుకున్నాడో ఓ మామూలు రెవెన్యూ అధికారి. అమరావతిని కేంద్రంగా చేసుకుని అడ్డగోలుగా దోచేశాడు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే, అక్కడ తన జెండా పాతుకుంటూ పోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. 10 ఖాళీ స్థలాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన సొంతం చేసుకున్నాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZVGSi

Related Posts:

0 comments:

Post a Comment