వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం నుంచి రెండురోజులపాటు ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన సిబ్బంది ఆందోళన చేపట్టనున్నారు. దీంతో రెండురోజుల పాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. 2017 నవంబర్ తర్వాత తమకు వేతన సవరణ చేయలేదని బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Gyhw3
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment