అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. ఏపి ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ప్రత్యేక హోదా హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందనే నినాదంతో మళ్లీ ఏపి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ei7ytz
ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!
Related Posts:
నన్ను అవమానించేందుకే అసెంబ్లీ: ట్విట్టర్లో చంద్రబాబు నాయుడుటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్… Read More
నిర్భయ కేసులో షాకింగ్ ట్విస్ట్: ఉరిశిక్షపై 17న సుప్రీంలో పునర్విచారణ: లిస్టింగ్ నంబర్లు ఇవే..!న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చే… Read More
వీడియో వైరల్: మగాళ్లకు సవాల్.. బతికున్న కొండ చిలువను పట్టుకున్న మహిళకేరళ: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే విషయం తెలిసిపోతోంది. కొద్ది రోజుల క్రితం రైల్వే గేటును సున్నితంగా ఎత్త… Read More
కాంగ్రెస్ అగ్గి రాజేస్తోంది.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి ప్రమాదం లేదు: ప్రధాని మోడీధన్బాద్: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు, ప్రజలు… Read More
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు: జనరలిస్టు,స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జనరలిస్టు ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ… Read More
0 comments:
Post a Comment