కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొన్న టీడీపీకి.. ఎన్నికల ముంగిట్లో తలనొప్పులు ఎదురవుతున్నాయి. `ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై ఆ పార్టీకి చెందిన సీనియర్లు భగ్గు మంటున్నారు. అసెంబ్లీ టికెట్లు తమకు దక్కుతాయో? లేవో అనే అనుమానం,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2trTCGT
Monday, February 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment