ఏపీ నూతన మఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన వైద్య శాఖను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర్కర్ల వేతనాన్ని ఇప్పటి వరకు మూడు వేలు ఉండగా..పది వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఏపీలో 108 వాహనాలు ప్రతీ చోట అందుబాలులో ఉండాలని.. శాఖలో అవినీతిని సహించది లేదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WN2XJW
జగన్ సంచలన నిర్ణయం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వద్దే: ఆశా వర్కర్ల వేతనం పదివేలకు పెంపు..!
Related Posts:
జగన్ పాదయాత్ర అప్రతిహతం, అజరామరం..! నేటితో ముగింపు..!! ఆయనే విశిష్ట అతిధి..!!ఇచ్చాపురం/ హైదరాబాద్ : అడుగులో అడుగు.. ఒకటి కాదు రెండి కాదు.. 341రోజులు..ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు.. 3641 కిలో మీటర్ల సుధీర్ఘ యాత్ర.. దేశంల… Read More
రాహుల్ గాంధీతో దోస్తీ ఎఫెక్టా?: ఆరెస్సెస్ను టార్గెట్ చేసిన చంద్రబాబు, తీవ్రవ్యాఖ్యలుఅమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగా… Read More
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తో… Read More
బొలెరోలో వచ్చారు.. దర్జాగా దోచారు.. జగిత్యాలలో కోటి రూపాయల ఫోన్లు చోరీ (వీడియో)జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయలకు ఎసరు పెట్టారు. బొలెరో వాహనంలో దర్జాగా వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. జగి… Read More
ఏపిలో జాతీయ విచారణ సంస్థలు : ఆ నిర్ణయం నిలువరించలేపోయింది : కేంద్రం పట్టుదల..!ప్రధాని మోదీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు..ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి అనుమతి లేదు. జగన్ కేసు ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు. దీని పై అభ్యంతరం వ్యక్త… Read More
0 comments:
Post a Comment