Monday, June 3, 2019

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వ‌ద్దే: ఆశా వర్క‌ర్ల వేత‌నం ప‌దివేల‌కు పెంపు..!

ఏపీ నూత‌న మ‌ఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కీల‌క‌మైన వైద్య శాఖ‌ను తానే ప‌ర్య‌వేక్షిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర్క‌ర్ల వేత‌నాన్ని ఇప్ప‌టి వ‌రకు మూడు వేలు ఉండ‌గా..ప‌ది వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా ఏపీలో 108 వాహ‌నాలు ప్ర‌తీ చోట అందుబాలులో ఉండాల‌ని.. శాఖ‌లో అవినీతిని స‌హించ‌ది లేద‌ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WN2XJW

Related Posts:

0 comments:

Post a Comment