గుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 12 వేల మంది ముస్లింలు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EOUqvy
వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లు
Related Posts:
జగన్ నిర్ణయాలతో నిరాశ: అవసరానికి మించి సలహాదారులు.. భారీగా వేతనాలు: బాబు బాటలోనే..!వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ నిర్ణయం పారదర్శకంగా..ప్రతీ రూపాయి ప్రజావసరాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే, గతంలో చంద్రబాబ… Read More
లీగల్ గా వ్యాపారం చేస్తే మాఫియా అంటారా .. మూడు రోజులు గ్రానైట్ క్వారీలు బంద్కరీంనగర్ లో గ్రానైట్ క్వారీలు రాజకేయాలకు కేంద్ర బిందువుగా మారాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్ర… Read More
గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధరలు..అదే బాటలో వెండి కూడా..!గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని రోజులుగా మార్కెట్లను ఒక ఆట ఆడుకున్న పుత్తడి ధరలు శ… Read More
ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటిం… Read More
టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పట… Read More
0 comments:
Post a Comment