Sunday, June 2, 2019

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో తొలి ఇఫ్తార్‌కు విస్తృత ఏర్పాట్లు

గుంటూరు: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లింల‌కు ఇఫ్తార్ ఇవ్వ‌నుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ ఇఫ్తార్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 12 వేల మంది ముస్లింలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EOUqvy

Related Posts:

0 comments:

Post a Comment