Monday, November 2, 2020

కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమం

సుదీర్ఘ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అఫ్గనిస్థాన్ లో మళ్లీ నెత్తుటి ఏరులు పారాయి. రాజధాని కాబూల్‌ నగరంలో సాయుధ టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ప్రఖ్యాత కాబూల్ యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు సాగిన ఈ మారణహోమంలో 19 మంది విద్యార్థులు చనిపోగా, బుల్లెట్లు తగిలిన మరో 22 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRXlrQ

Related Posts:

0 comments:

Post a Comment