మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉంటుందని పోల్చారు. ఎన్నికల వేళ విపక్ష కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది. దీంతో విపక్షాల మధ్య చీలిక వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరినట్లైంది. శనివారం పశ్చిమబెంగాల్లోని మల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FuLCvv
విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?
Related Posts:
కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !!కరోనా వైరస్ ఇండియా మీద తన పంజా విసిరింది. ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులలో లాక్ డౌన్ విధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో దేశ వ్యాప్త… Read More
తిరుమల శ్రీవారి దర్శనాలపై గుడ్ న్యూస్ చెప్తారా ? కీలక చర్చలు జరుపుతున్న టీటీడీప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద కూడా పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి … Read More
కరోనా హీరోలకు డిఫెన్స్ చీఫ్ కృతజ్ఞతలు.. ఊహించని రీతిలో సంఘీభావానికి ప్లాన్..ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోందని.. అన్ని దేశాల్లాగే భారత్ కూడా వైరస్కు ప్రభావితమైందని త్రివిధ దళాల మహా దళపతి బిపిన్ రావత్ అన్నారు. కరోనా కష్ట … Read More
కరోనా: 24 గంటల్లో 1755 కొత్త కేసులు.. HCQ ఉత్పత్తి పెంపు.. కేంద్రం తాజా ప్రకటన..ఒకదిక్కు లాక్ డౌన్ సడలింపులకు అవకాశాల్ని పరిశీలిస్తున్నా, భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. గడిచిన రెండు వారాలుగా రికార్డు స్థాయిలో… Read More
Lockdown 3.0: మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులున్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 4వరకు ఉన్న లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తు… Read More
0 comments:
Post a Comment