మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉంటుందని పోల్చారు. ఎన్నికల వేళ విపక్ష కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది. దీంతో విపక్షాల మధ్య చీలిక వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరినట్లైంది. శనివారం పశ్చిమబెంగాల్లోని మల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FuLCvv
విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?
Related Posts:
బీజేపీతో సుదీర్ఘ ప్రయాణం: పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం, కీలక ఆదేశాలుఅమరావతి: భారతీయ జనతా పార్టీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు… Read More
పంజాగుట్ట చౌరాస్తాలో మెట్రో పిల్లర్కు కట్టేసి చితకబాదుడు.. అయినా సరిపోదంటూ ఘాటు విమర్శలు..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం… Read More
పెళ్లైన జంట ఎంత మంది పిల్లల్ని కనాలో ప్రభుత్వమే నిర్ణయించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్అధిక జనాభా కారణంగానే మనదేశం అనుకున్న స్థాయిలో అభివృద్ది చెందడంలేదని, మతాలకు అతీతంగా పెళ్లైన జంటలు ఎంత మంది పిల్లల్ని కనాలనేదానిపై ప్రభుత్వమే చట్టాన్ని… Read More
జరిగింది ఇది! ‘ముప్పావలా’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ, జగన్, పవన్ ఫ్యాన్స్ ఫైట్హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు జీవిత కథలతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించడమే గాక, సరికొత్త వివాదాలకు కూడా త… Read More
సీఏఏపై క్లాస్రూమ్లో టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా..?పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తున్నవారు పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ ఓ స్కూల్ టీచర్ క్లాస్రూమ్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు హెడ్… Read More
0 comments:
Post a Comment