హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెలకొనగా.. ఆ తరహా పరిస్థితులు తెలంగాణలో కనిపించట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత దాదాపుగా లేనట్టే. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxCDha
తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లు
Related Posts:
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా,… Read More
జగన్ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్ను లాగిన పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లు గెలుస్తానో కానీగుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నిప్పులు చెర… Read More
అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎరన్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత… Read More
కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస… Read More
చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర… Read More
0 comments:
Post a Comment