Monday, November 23, 2020

విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కఠినమైన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న వేళ. మరో మూడు రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కాబోతోన్న సందర్భంలో కేప్టెన్ విరాట్ కోహ్లీ..సరికొత్త సంకట స్థితిలో పడ్డాడు. రోహిత్ శర్మ రూపంలో గండాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యాటన.. విరాట్ కోహ్లీ భవితవ్యాన్ని తేల్చబోతోంది. అతనికి అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్‌లో గనక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/339DyvI

Related Posts:

0 comments:

Post a Comment