అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ప్రకటించిన చంద్రబాబు, తాజాగా పింఛన్లను భారీగా పెంచి విపక్షాలను కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు వీరందరికి పింఛన్లను రెట్టింపు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ft9sZO
కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లు
Related Posts:
తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. తక్కువ పరీక్షల వల్లేనా.. ఈటెల రియాక్షన్ ఏంటి..?తెలంగాణలో మంగళవారం(ఏప్రిల్ 28) కొత్తగా మరో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్త… Read More
కొవిడ్-19: ప్లాస్మా థెరపీపై కేంద్రం ట్విస్ట్.. 24 గంటల్లో 1594 కొత్త కేసులు..ఇంకో ఐదు రోజుల్లో లాక్ డౌడ్ గడువు పూర్తికావస్తుండగా, దేశంలో వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గకపోగా, గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 1594 కేసులు పుట్టుకొచ్చాయి. మం… Read More
Fact check : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో కోత పెట్టబోతున్నారా?కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఫేక్ న్యూస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,ఆర్థిక వ్యవస్థన… Read More
మెదడు మోకాల్లో ఉందా .. అరికాల్లో ఉందా ? మోపిదేవిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తికి టీడీపీనే కారణమని టీడీపీపై మంత్రి మోపిదేవి వె… Read More
తెలుగురాష్ట్రాల్లో విధుల్లో వయసు పైబడిన పోలీసులకు కరోనా ఫియర్ .. సెలవివ్వాలని విజ్ఞప్తిదేశవ్యాప్తంగా రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది.కానీ కరోనా కేసులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 29,435 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇ… Read More
0 comments:
Post a Comment