అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కేసులు మాత్రం తగ్గుతున్నాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం గమనార్హం. అంతేగాక, గత కొద్ది రోజులుగా కరోనా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5vy5B
Friday, October 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment