Monday, December 28, 2020

2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..

2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయిని నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. పది నుంచి 15 మంది వరకు నేతలు చనిపోయారు. ఒక్కో నేత రాజకీయ నేపథ్యం గురించి తెలుసుకుందాం పదండి. యువ హీరోయిన్ సంజనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Fbx18

Related Posts:

0 comments:

Post a Comment